కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ఐఐటీ

by  |
కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ఐఐటీ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో క్లాసులు బోధించాలని నిర్ణయించింది. అయితే.. విద్యార్థులు కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, ఆన్ లైన్ లో క్లాసులు వినేందుకు ఆర్థిక సాయం కోరినట్లు సమాచారం.



Next Story

Most Viewed