మృతుల సంఖ్య 16 @ కురిచేడు

by  |
మృతుల సంఖ్య 16 @ కురిచేడు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలోని కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరింది. కాగా, శానిటైజర్ తాగి 15 మంది మృతిచెందిన విషయం తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ కురిచేడును పర్యటించి పరిశీలించిన విషయం విధితమే.


Next Story

Most Viewed