- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుమారు వంద మంది చనిపోయారు : శ్రావణ్

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. అకాల వర్షాల వలన సంభవించిన నష్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజేంద్రనగర్ మండలంలోని హైదరాబాద్- బెంగళూరు రహదారి సమీపంలో ఉన్న గగన్ పహాడ్ వద్ద చెరువు ప్రవహానికి కొట్టుకుని పోయి సుమారు 100 మంది చనిపోయారని ట్వీట్ చేశారు. ఆ సమయంలో వచ్చిన భారీ వరద ప్రవాహానికి 70 కార్లు సైతం కొట్టుకుపోయాయని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ చెప్పకుండా దాస్తోందని ఆరోపించారు.
Next Story