- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం ఉండబోదన్న వారికి శుభవార్త. ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే, ఈసారి మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా దర్శనమివ్వనున్నారు. అదేలాగు అంటే… ఆన్ లైన్ లో దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం వినాయక కమిటీ ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్ సైట్ ద్వారా ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఈ వెబ్ సైట్ ద్వారా భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకునే అవకాశం కల్పించనున్నట్లు కూడా సమాచారం.
Next Story