- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి ఆలయం ఎట్టకేలకు సోమవారం భక్తుల రద్దీతో కళకళలాడింది. జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శనానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
రాహు కేతు సర్ప దోష నివారణ పూజలతోపాటు రుద్రాభిషేకం, కల్యాణోత్సవం సేవల్లో పాల్గొన్నారు. సాధారణ దర్శనానికి భక్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో రావడంతో ఆలయంలో నాలుగు నెలల తర్వాత భక్తజన సందోహం కనులవిందు చేసింది.
Next Story