- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మూడు రోజుల క్రితం అదృశ్యం అయిన వ్యక్తి శవమై..
by Aamani |

X
దిశ, తూప్రాన్ : మూడు రోజుల క్రితం చేపల పట్టేందుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం కాగా నేడు శవమై తేలాడు. మనోహరాబాద్ మండల పరిధిలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మన్నె అజయ్ కుమార్ మూడు రోజుల క్రితం గ్రామ చెరువు చింతల కుంట చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యాడు. మూడు రోజులుగా గాలించినా ఆచూకీ లభించలేదు శుక్రవారం చెరువులో శవమై తేలాడు.
Next Story