పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..

by Aamani |
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి జరిగింది. రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సిబ్బందితో పేకాట స్థావరం పై రైడ్ చేసి రూ. 8040ల నగదు, 05 సెల్ ఫోన్ లు,పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు, 05 సెల్ ఫోన్ లు,పేకముక్కలు తదుపరి విచారణ నిమిత్తం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Advertisement

Next Story