- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
30 మంది ప్రయాణికులతో వెళ్తుండగా బ్రహ్మణి పడవ బోల్తా.. ఏమైందంటే..?
by Anjali |

X
దిశ, వెబ్డెస్క్: ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని ఔల్ సమీపంలోని ప్రజలంతా రోడ్డు సౌకర్యం లేక.. రోజు వారీ రవాణా కోసం బ్రహ్మణి నదిలోని పడవ సహాయంతో ప్రయాణిస్తారు. అయితే తాజాగా ఆ పడవలో ఈ రోజు (గురువారం) ఉదయం 6 గంటలకు 30 మంది ప్రయాణికులు, అలాగే 8 నుంచి 10 బైక్లు ఉన్న ఆ పడవ.. ఎకమానియా నుంచి రాజ్నగర్లోని కేరదాగర్కు వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు.. పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఇరుగు పొరుగు వారు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు.
Next Story