- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో సోమవారం ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కర్రలతో కొట్టి చంపినట్లుగా గుర్తించారు. మృతుడి పేరు గంగారంగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story