- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. గత రాత్రి చొప్పరి అశోక్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య శిరీష తలపై కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన శిరీషను వరంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కొన్ని నెలల కిందట నెక్కొండకు చెందిన అశోక్ కు నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం కు చెందిన శిరీషకు పెళ్లైంది. కాగా, వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి మరోసారి జరిగిన గొడవలో నిందితుడు కర్రతో భార్యపై తలపై కొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
Next Story