- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో ఘర్షణ పడి ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన నరసరావుపేటలో చేటు చేసుకుంది. నరసరావుపేట లలితా దేవి కాలనీలో మద్యం మత్తులో బలుసుపాటి వీరాoజనేయులు, సాయి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సాయి.. వీరాంజనేయులుడిని కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Next Story