హైదరాబాద్‌లో మరో విషాదం

by  |
హైదరాబాద్‌లో మరో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ లోని శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Next Story

Most Viewed