- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ లోని శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story