- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పోలీసులు, డాక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా అందరికీ సోకి విలయతాండవం చేస్తోంది. కాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 మంది పోలీసు అధికారులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారు వైరస్ నుంచి కోలుకుని మంగళవారం విధుల్లో చేరారు. కరోనాను జయించిన పోలీసు అధికారులకు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్ కమ్ చెప్పారు.
Next Story