- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫ్రంట్ లైన్ వారియర్లకు సీపీ నివాళులు
by Sumithra |

X
దిశ, క్రైమ్ బ్యూరో : నగరంలో కోవిడ్ -19 నివారణలో విధులు చేపట్టి..కరోనా బారినపడి మృతి చెందిన నగర పోలీసులకు సీపీ అంజనీకుమార్ శుక్రవారం గౌరవ వందనం చేశారు. వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం సీపీ అంజనీకుమార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారి సేవలకు గుర్తుగా ప్రశంసా పత్రాలను వారి కుుటంబ సభ్యులకు అందజేశారు. నగర కమిషనరేట్ పరిధిలో కరోనాతో మరణించిన 34 మంది పోలీసు అధికారులకు ఘనంగా నివాళులర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ముందుండి వారు అందించిన సేవలను కొనియాడారు.
Next Story