- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,సిద్దిపేట : పిడుగు పడి ఆవు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాచాపూర్ గ్రామానికి చెందిన దుర్గి ముత్తయ్య అనే రైతు తన పాడి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసాడు. శనివారం ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు అధికమై ఆవు ఉన్న ప్రాంతంలో పిడుగు పడింది. ముత్తయ్య బావి వద్దకు వెళ్లి చూసేసరికి ఆవు మృతి చెందింది. తమకు జీవనాధారంగా ఉన్న సుమారు 90 వేల రూపాయల విలువ గల ఆవు చనిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
Next Story