- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ దాని కరాళ నృత్యాన్ని ఆపడంలేదు. తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ప్రతిరోజూ దాని బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. 871 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షల 68,675కు చేరింది. ఇందులో 15,83,489 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 6,39,929 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,257 మంది కరోనాతో మృతిచెందారు.
Next Story