ఏపీలో కరోనా కలకలం

by  |
ఏపీలో కరోనా కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1061 కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 22,259కి చేరింది. ఇందులో 11,101 మంది బాధితులు మహమ్మారితో పోరాడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 10,894 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 264కు చేరింది.


Next Story

Most Viewed