- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకిన ఆ దంపతులు అత్మస్థైర్యంతో జయించారు. కానీ, ఏమైందో తెలియదు వారు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ధర్మవరంలో ఫణిరాజు, శిరీష అనే వీరిద్దరూ భార్యాభర్తలు. అయితే వీరికి ఇటీవలే కరోనా సోకింది.
దీంతో వారు చికిత్స తీసుకున్నారు. అనంతరం వీరికి నెగెటివ్ వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత వారు ఇంటికి చేరుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, వారు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టుప్రక్కలవారు అంటరానివారిలా చూస్తున్నారనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story