- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,148 కొత్త కేసులు నమోదు కాగా, 434 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 4,641 కు చేరుకుంది. ఇందులో 3,59,859 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. 2,26,947 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిదంగా దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందినవారి సంఖ్య 17,834 కు పెరిగింది.
Next Story