- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుడి వద్ద బంగారం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఏఎంసీ వార్డులో కరోనా పెషంట్ నుంచి బంగారం దొంగిలిస్తూ ముగ్గురు వార్డు బాయ్స్ పట్టుబడ్డారు. డ్యూటీలో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఆరుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా పలువురిని అదుపులోకి తీసుకొని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారు.
Next Story