- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఓయూలో కూడా ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. పరిపాలన భవనంలో ఇద్దరు ఉద్యోగులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వారికి టెస్టులు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హోం క్వారంటైన్ కు తరలించారు. అనంతరం పరిపాలనా భవనాన్ని మూసివేశారు. సిబ్బంది చేత పూర్తిగా శానిటైజ్ చేపించారు.
Next Story