- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కాకవికలం చేస్తోంది. తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఆఖరికి పెళ్లి చేసుకుంటున్న నూతన వధూవరులను కూడా కరోనా వదలడంలేదు. దీంతో ఆ వివాహ కార్యక్రమాలు వాయిదా లేదా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఓ వివాహ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కూతురుకు కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఆ పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పెళ్లి రేపు జరగాల్సి ఉంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తేలింది. ఈ కారణంగా పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Next Story