- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కూడా తన ప్రభావంతో ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా జిల్లాలోని జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ లో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మంత్రాలయం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కు కరోనా సోకింది. దీంతో ఆ పోలీస్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story