- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య 12 కు చేరింది. రెండు రోజుల వ్యవధిలో శానిటైజర్ తాగి 10 మంది మృతిచెందారు. నేడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మద్యం దొరకకపోవడంతో వీరు నెలరోజులుగా శానిటైజర్ తాగినట్టు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మరోవైపు మృతుల్లో నలుగురికి కరోనా సోకింది. దీంతో వారి అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
Next Story