- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు. దాని బారిన పడకుండా ప్రజలను రక్షిస్తున్న వారియర్స్ ను కూడా అది వదలడంలేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన 122 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో పోలీస్ శాఖలో మరోసారి కరోనా కలకలం రేగింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,189కు చేరింది. ఇందులో 11,423 మంది పోలీసులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 2,622 మంది పోలీసులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా సోకి ఇద్దరు పోలీసులు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 144కు చేరింది.
Next Story