- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేగాకుండా సామాన్యుల నుంచి సెలబ్రెటీల(Celebrities) వరకూ అందరికీ సోకి, జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌలి కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. మలయాళ హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. కాగా ఆమె తెలుగులో కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించారు.
https://twitter.com/nikkigalrani/status/1293883416031531008?s=20
Next Story