- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్: ఇటీవల కరోనా బారిన పడ్డ మంత్రి హరీష్ రావు కోలుకున్నారు. శనివారం హైద్రాబాద్లోని కోఠి ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షలో ఆయనకు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కరోనా నుంచి కొలుకున్నందుకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రజా క్షేత్రంలోకి హరీష్ రావడంపై టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
Next Story