- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఘోరంగా విజృంభిస్తోంది. దానిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాపకింద నీరులా అది వ్యాపిస్తూనే ఉంది. కంటికి కనిపించని ఈ మహమ్మారితో యుద్ధం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కూడా అది వదలడంలేదు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రావుపాలెం ఎస్సైకి కరోనా సోకింది. అదేవిధంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ముగ్గురు పోలీసులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేసి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటికే ఏపీలో పలువురు పోలీసులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story