- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేర్యాల: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రజలు దాని కోరలకు చిక్కి అల్లాడిపోతున్నారు. ఎవరినీ కూడా కరోనా వైరస్ వదలడంలేదు. తాజాగా సిద్ధిపేట జిల్లా చేర్యాలలోని అంగడి బజార్ లో ఉన్న ఎస్బీఐ శాఖలో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకులో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులను హోం క్వారంటైన్ లో ఉండాలని పోలీసులు ఆదేశించారు.
Next Story