- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న వైరస్ను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 52 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో బాధిత వ్యక్తుల శాంపిల్స్ని సేకరించి, పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story