- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 19 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని ఏరియా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ కాశీనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్లో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story