- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గ పరిధిలోని హయత్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన మలక్పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రిజిస్ట్రార్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హయత్ నగర్ కార్యాలయాన్ని రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ త్యాగరాజు తెలిపారు.
Next Story