- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడెం: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు ధ్రువీకరించారని కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. దీంతో గౌతంపూర్లో సదరు వ్యక్తి ఉండే ప్రాంతాన్ని కంటోన్మెంట్గా ప్రకటించి రాకపోకలు నిలిపివేసినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలోని వారంతా స్వీయ నిర్బంధం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారినీ పరీక్షించనున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్కు తరలించినట్టు తెలిపారు.
Next Story