70 వేల డాలర్లతో కరోనా కిట్లు: కేటీఆర్

by  |
70 వేల డాలర్లతో కరోనా కిట్లు: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో 70 వేల డాలర్లతో కరోనా కిట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల కలెక్టరేట్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకితే ముందు మానసికింగా ధైర్యంగా ఉండాలన్నారు. తెలంగాణలో 72 శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నారన్నారు. సేవలందిస్తున్న వైద్యులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి చెప్పారు.


Next Story

Most Viewed