- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికవరీ సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ, మృతుల సంఖ్య తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 77,266 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,057 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 33,87,501 కు చేరుకుంది. ఇందులో 25,83,948 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 7,42,023 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61,529 మంది కరోనాతో మృతిచెందారు.
Next Story