బాబోయ్.. భారత్‌లో భారీగా కేసులు

by  |
బాబోయ్.. భారత్‌లో భారీగా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికవరీ సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ, మృతుల సంఖ్య తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 77,266 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,057 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 33,87,501 కు చేరుకుంది. ఇందులో 25,83,948 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 7,42,023 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61,529 మంది కరోనాతో మృతిచెందారు.


Next Story

Most Viewed