- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కరోనా సమయంలో కొందరి వ్యవహార తీరు బాధాకరంగా ఉంది. అసలు వారిలో మానవీయ కోణమే లేకుండా పోతోంది. సహజ మనిషిలా ఆలోచించాల్సింది పోయి మరోలా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపడంలేదు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ లో కరోనా ఒకరు మృతిచెందారు. రాజీవ్ గృహకల్ప వద్ద అతడి అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. స్మశాన వాటికలో ఖననం చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అంత్యక్రియలు జరిగేలా సహకిరించారు.
Next Story