- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా.. క్వారంటైన్కు తరలింపు
by vinod kumar |

X
రెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని బాన్సువాడలో హోం క్వారంటైన్కు తరలించినట్టు ఆరోగ్య బోధకులు దస్థిరాం తెలిపారు. బాధితులంతా ఒకే కుటుంబం వారు కావడంతో సరైన వసతుల కోసం బాన్సువాడకు తరలించినట్టు ఆయన వివరించారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారుల సలహాల మేరకు చికిత్స తీసుకుంటే త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story