- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావానికి ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 65,002 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 25,26,192కు చేరింది. ఇందులో 18,08,936 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6,68,200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో 996 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 49,036 మంది కరోనాతో మృతిచెందారు.
Next Story