- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొంతవరకు కట్టడి అయ్యింది. దీంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నేటి మధ్యాహ్నం వరకు అక్కడ కేసుల సంఖ్య 1421కు చేరింది. ఇందులో 1014 కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 381 మంది మాత్రమే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9 మంది కరోనాతో మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story