- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రుయా ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. కరోనా మృతదేహం మిస్పింగ్ అయింది. వెదరుకుప్ప మండలం మొండి వెంగన్నపల్లికి చెందిన అబ్బులయ్య కరోనా సోకడంతో రుయాలో చేరాడు. మంగళవారం ఉదయం చనిపోయాడని అతని బంధువులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. అబ్బులయ్య కేసు షీట్లో మరో రోగి మరణం వివరాలు నమోదు అయ్యాయి. కాగా, అబ్బులయ్య ఫోన్ ఆదివారం నుంచి పనిచేయడం లేదు. ఆఖరికీ రూయా మార్చురీలోనూ అబ్బులయ్య మృతదేహం కోసం వెతికినా దొరకలేదు. దీంతో అతని బంధవులు ఆసుపత్రి సిబ్బందిపై ఫైర్ అయ్యారు.
Next Story