భారత్‎లో కరోనా విజృంభణ..!

by Anukaran |   ( Updated:29 Oct 2020 10:59 PM  )
భారత్‎లో కరోనా విజృంభణ..!
X

దిశ, వెబ్‎డెస్క్ :
భారత్‎లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 563 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 80,88,851కు చేరగా.. 1,21,090 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 5,94,386 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 73,73,375 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story

Most Viewed