- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 1,141 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 92,290 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 9,70,116 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 47,56,164 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story