భారత్లో ఎన్ని కరోనా కేసులంటే..?

by  |
భారత్లో ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 1,141 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 92,290 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 9,70,116 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 47,56,164 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed