దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, రోజూ అనేక మంది ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 75,083 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 1,053 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,664 కు చేరింది. మరణాల సంఖ్య 88,935 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,681 గా ఉన్నాయి. డిశ్చార్జి అయిన వారు 44,97,867కు చేరారు



Next Story