19 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
19 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 52.509 కేసులు నమోదయ్యాయి. 857 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,08,254 కు చేరుకుంది. మృతిచెందిన వారి సంఖ్య 39,795 కు చేరుకుంది.

ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 12 లక్షల 82 వేల 216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5 లక్షల 86 వేల 244 మంది బాధితులు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.



Next Story

Most Viewed