- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సూర్యాపేట: జిల్లాలో కానిస్టేబుల్ ఉదారతను చాటుకున్నాడు. అనాథలుగా మారిన ముగ్గురి పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సదా, నవ్య, దివ్యల తండ్రి పరశురాములు ఇటీవల మృతి చెందడంతో వారు అనాథలుగా మరారు. వారికి అండగా ఉండేందుకు కానిస్టేబుల్ రమేష్ మద్దిరాలలోని పిల్లల ఇంటికి వెళ్లి స్వయంగా ఒక్కొక్కరి పేరు మీద రూ.5 వేల చొప్పున.. రూ.15వేలు అందించారు.
Next Story