- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ను ఈడీ అధికారులు శనివారం ఆయన నివాసంలో విచారించారు. సందేసరా సోదరుల మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ఈడీ పలుసార్లు సమన్లు పంపింది. కానీ, కరోనా కారణంగా పెద్ద వయస్కుడైన తాను బయటికి రావడం కుదరదని అహ్మద్ పటేల్ సమాధానమిచ్చారు. దీనికి బదులుగా తామే ఇంటికి వచ్చి వాంగ్మూలం తీసుకుంటామని తెలిపిన ఈడీ, శనివారం ఢిల్లీలోని తన నివాసానికి ముగ్గురు అధికారుల బృందం వెళ్లింది. ఈ కేసులో అహ్మద్ పటేల్ను ప్రశ్నించారు.
Next Story