- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ లీడర్లకు క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే ఆయన మృతి చెందాడని పలువురు వార్తలు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణబ్ కుమారుడు అబిజిత్ ముఖర్జీ తండ్రి మరణ వార్తలపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని ట్విట్టర్ వేదికగా కోరారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి ప్రణజ్ ముఖర్జీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.
Next Story