- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు లేఖ రాశారు. రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి గిన్నీస్ రికార్డుల్లో ఎక్కిందన్నారు. కీసర మండలంలో పేద దళితుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని తెలిపారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు వారికి అందినప్పుడే పీవీకి నిజమైన నివాళి అని ఆయన చెప్పారు.
Next Story