రాహుల్ ట్విట్.. బీజేపీపై ఫైర్

by  |
రాహుల్ ట్విట్.. బీజేపీపై ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైరయ్యారు. చైనా ఉత్పత్తుల గురించి కేంద్రప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ ఓ ట్విట్ చేశాడు. బీజేపీ మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రచారం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వమేమో చైనా ఉత్పత్తులనే కొంటోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ట్విట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నారు. భారత భూభాగం నుంచి చైనా సైన్యాన్ని ఎప్పుడు, ఏ విధంగా తరిమికొడతారో చెప్పాలంటూ ప్రధాని మోడీని ఆయన ప్రశ్నించారు.


Next Story

Most Viewed