- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు అశోక్నగర్లోని లక్ష్మణ్ నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నగర కార్యదర్శి సలంద్ర శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు సురేష్ ముదిరాజ్లు లక్ష్మణ్ను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రమేష్ రామ్, కో కన్వీనర్ నవీన్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ గౌడ్, తదితర నాయకులు ఉన్నారు.
Next Story